క్రీ.శ. 70లో రోమా చేత నాశనం చేయబడిన తర్వాత, ఇశ్రాయేలు 1948లో అద్భుతరీతిలో స్వాతంత్ర్యం పొందే వరకు, 1,900 సంవత్సరాల పాటుగా ఒక దేశం లేకుండా ప్రపంచమంతటా సంచరించెను.
అంజూరపు చెట్టు యొక్క ప్రవచనం ప్రకారంగా, 1948లో ఇశ్రాయేలు స్వతంత్రంగా మారినపుడు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు దావీదు సింహాసనముపై కూర్చున్నారు. ఆయన రెండవ రాకడ క్రీస్తు.
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. (మత్త 24:32-33)
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం