ప్రజలు తమకివ్వబడిన పాత్రలను పోషిస్తూ, ఈ భూమిపై జీవిస్తారు.
ఏమైనా, వారు దేవుని చేత పిలవబడినపుడు, వారు మన సారము
యొక్క ప్రపంచమునకు, ఆత్మీక ప్రపంచానికి తిరిగి వెళ్తారు.
కాబట్టి, యేసు మనలను బుద్ధిగా ఉండవలెనని మరియు అకస్మాత్తుగా
రమ్మని ఆజ్ఞాపించబడినపుడు సమస్తము సిద్ధపరుచుకొనవలెనని బోధించారు
తద్వారా అలా జరుగునప్పుడు మనం తికమకపడి ఆశ్చర్యపడము.
మానవాళి యొక్క రక్షణ కొరకు యేసు సిలువను మోశారు,
మరియు తన కొరకు కనిపెట్టుకొనియున్న వారి నిమిత్తము
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు రెండవ సారి వచ్చి,
తల్లి దేవుని యొక్క ఉనికిని మరియు పస్కాను
— నిత్య జీవపు సత్యమును బోధించారు.
. . . ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను
భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు
కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము
పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీయులు 9:28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం