ఎర్ర సముద్రమును దాటిన తర్వాత 40వ దినమందు సీనాయి పర్వతము పైకి వెళ్ళుటకు
మోషే దేవుని చేత పిలవబడెను.
అంతిమంగా, క్రీస్తు మరణం నుండి పునరుత్థానమైన తర్వాత ఆయన 40వ దినమందు
పరలోకానికి ఆరోహణమగునని మోషే యొక్క కార్యము ముందే సూచించెను.
ఇది ఈనాటి ఆరోహణ దినము యొక్క మూలంగా మారెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ఎల్లప్పుడూ మనకు పరిశుద్ధగ్రంథం ద్వారా,
పరలోకపు నియమాలను, పండుగలను ఆచరించువారే పరలోక పౌరసత్వాన్ని కలిగియుంటారని బోధించారు.
పరలోకపు పౌరసత్వం కలిగియున్నవారు తక్షణం మార్పు పొంది మహిమగల శరీరాన్ని ధరించెదరని
యేసు క్రీస్తు స్వయంగా మనకు చూపించారు; ఆయన ఒలీవల కొండ నుండి పరలోకానికి
ఆరోహణమైనప్పుడు ఆయన ఒక మాదిరి చూపించారు.
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను
రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును
తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.
ఫిలిప్పీయులు 3:20-21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం