మోషే మరియు ఇశ్రాయేలీయులు వారు పస్కాను ఆచరించి ఐగుప్తును వదిలిన సమయం నుండి
ఎర్ర సముద్రమును దాటు వరకు అధిక శ్రమలను సహించారు. ఇది క్రీస్తు పస్కాను ఆచరించిన
మరుసటి దినమైన, పులియని రొట్టెల పండుగ నాడు క్రీస్తు అనుభవించిన బాధలు మరియు
శ్రమల చేత నెరవేరబడెను.
పులియని రొట్టెల పండుగ అనునది పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రము యొక్క నిజస్వరూపమైన, క్రీస్తు
యొక్క శ్రమలను సూచించే ఒక పండుగ. ఈ యుగంలో, మనం ఉపవాసం చేయటం ద్వారా క్రీస్తు
శ్రమలలో పాలుపుచ్చుకొనవలెనని మరియు మనలో ప్రతిఒక్కరూ అనుభవించే శ్రమలన్నిటినీ
జయించటం ద్వారా పరిపూర్ణంగా మారవలెనని దేవుడు మనకు చెప్పారు.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను. రోమా 8:16–18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం