సీయోను సభ్యులు తమ అధ్యయనాలు, స్వచ్ఛంద కార్యకలాపాలు మరియు
విశ్వాసం యొక్క జీవితంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు ప్రశంసించబడ్డారు,
అయితే వారిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరలోక రాజ్య మర్మములైన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యందు విశ్వాసం కలిగియుండుట.
దావీదు రాజు మరణించిన వందల సంవత్సరాల తర్వాత, చివరి రోజుల్లో
దేవుడు క్రొత్త నిబంధనతో దావీదు రూపంలో వచ్చునని ప్రవక్తయైన యెహెజ్కేలు ప్రవచించాడు.
క్రీ.శ. 325లో కొట్టివేయబడిన క్రొత్త నిబంధనను, ఆత్మీక దావీదు వలె వచ్చిన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు పునరుద్ధరించారు, మరియు క్రొత్త నిబంధన యొక్క
నిజరూపమైన, తల్లియైన దేవుని వద్దకు మనం వచ్చునపుడు మాత్రమే
మనం రక్షించబడగలమని మనకు తెలియజేశారు.
“ ‘నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును. నేను వారితో
సమాధానార్థమైన నిబంధన చేసెదను . . . నేను వారి దేవుడనై యుందును
వారు నా జనులైయుందురు.’ ”
యెహెజ్కేలు 37:25-27
“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు
వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు . . . వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను,
వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.”
యిర్మీయా 31:31-33
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం